Tuesday, September 1, 2015

సత్యాన్వేషణ మండలి త్రైమాసిక సమావేశాలు

గమనిక : సత్యాన్వేషణ మండలి త్రైమాసిక సమావేశాలు అక్టోబర్‌ 30,31, నవంబరు 1 తేదీలలో కేంద్ర కార్యాలయమైన దోరకుంటలో జరుగుతాయి. కావున సభ్యులందరూ విధిగా పాల్గొనవలసి ఉంటుంది.
గమనిక : హేతువాదిలో పి.జె.సునీల్‌ గారి వ్యాసాలననుసరించి ఆయన అవగాహన, విశ్లేషణలు ఆహ్వానించదగినవిగా ఉన్నాయి. కనుక పాఠకులు శ్రద్ధతో వాిని ఒంటబ్టించుకో గలరని మనవి.

No comments:

Post a Comment