Wednesday, April 1, 2015

గమనిక


1. మండలి త్రైమాసిక సమావేశాలు కేంద్ర కార్యాలయమైన దోరకుంటలో ఏప్రిల్‌ 24,25,26 తేదీలలో జరుగును. వివరాలు : 24 శుక్రవారం - ఆధునిక విజ్ఞాన శాస్త్రము : పదార్థము - విశ్వము. 25, శనివారం - శాస్త్రీయ దృక్ఫథము - శాస్త్రీయ పద్ధతి. 26, ఆదివారం - హేతుబద్దాలోచన - ఒక పరిశీలన మరియు భవిష్యత్‌ కార్యాచరణ ప్రణాళిక.
కావున మండలి బాధ్యులందరూ తప్పక హాజరు కావలసినదిగా కోరుతున్నాము.
2. ఏప్రిల్‌ 28,29,30 తేదీలలో సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక ప్రాథమిక శిక్షణా తరగతులు దోరకుంటలో జరుగుతాయి. కావున తమ జిల్లాల నుండి హాజరయ్యే వారి పేర్లను ముందుగా తెలియపర్చగలరు.
3. మే 8,9,10 తేదీలలో మహిళలకు స.హ.ప్రచార ఐక్యవేదిక ప్రాథమిక శిక్షణా తరగతులు దోరకుంటలో జరుగుతాయి. కావున మీమీ జిల్లా నుండి పంపగోరు మహిళల లిస్టు కేంద్రానికి పంపగలరు. ఎక్కువ మంది మహిళలు హాజరయ్యేందుకు కృషిచేయగలరు.

No comments:

Post a Comment